మహిళపై యువకుడు అత్యాచారం.. పరారీ | Woman raped by man in Nalgonda district, his escaped | Sakshi
Sakshi News home page

మహిళపై యువకుడు అత్యాచారం.. పరారీ

Published Sat, Mar 14 2015 9:32 PM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM

మహిళపై యువకుడు అత్యాచారం.. పరారీ - Sakshi

మహిళపై యువకుడు అత్యాచారం.. పరారీ

నల్లగొండ జిల్లాలోని కోదాడ మండలం గోండ్రియాలలో ఓ మహిళపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

నల్లగొండ: కీచకుల పరంపర కొనసాగుతోంది. మహిళలపై అకృత్యాలకు అదుపు లేకుండా పోతోంది. అత్యాచారాలకు పాల్పడితే కఠిన శిక్షలు అమలు చేస్తామని ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్న ఈ ఘటనలు ఆగడం లేదు. తాజాగా నల్లగొండ జిల్లాలోని కోదాడ మండలం గోండ్రియాలలో ఓ మహిళపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాధితురాలు శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement