'కేసీఆర్ ఇప్పుడెందుకు విభేదిస్తున్నారు' | yanamala ramakrishnudu questined kcr on sectuon 8 | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ ఇప్పుడెందుకు విభేదిస్తున్నారు'

Published Tue, Jun 23 2015 3:28 PM | Last Updated on Mon, Aug 27 2018 8:44 PM

'కేసీఆర్ ఇప్పుడెందుకు విభేదిస్తున్నారు' - Sakshi

'కేసీఆర్ ఇప్పుడెందుకు విభేదిస్తున్నారు'

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయడంపై వివాదం తగదని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విభజన చట్టం ఆమోదించినప్పడు టీఆర్ఎస్ సంబరాలు చేసుకుందని ఆయన గుర్తు చేశారు. విభజన చట్టంలోనే ఉన్న సెక్షన్ 8 అమలు చేయమంటే ఎందుకు విభేదిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

సెక్షన్ 8 అమలుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చట్టసవరణ కోసం ప్రయత్నించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. విభజన చట్టం రూపకల్పనలో భాగస్వాములైన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement