వైఎస్ఆర్ సీపీ నేతపై బాంబులతో దాడి | YSR Congress party leader sudhakar reddy attacked by unidentified persons | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ నేతపై బాంబులతో దాడి

Published Wed, Feb 26 2014 10:03 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సుధాకర్ రెడ్డిపై దాడి జరిగింది.

కడప : వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సుధాకర్ రెడ్డిపై  దాడి జరిగింది. లింగాల మండలం గునకలపల్లిలో ప్రత్యర్థులు ఆయనపై బాంబులతో  ఈరోజు తెల్లవారుజామున దాడి చేశారు. ఈ ఘటన నుంచి సుధాకర్ రెడ్డి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement