ఇటీవల విడుదలైన హిందీ చిత్రం ఆల్ ఈజ్ వెల్ ఘన విజయం సాధించాలన్న ఆకాంక్షను ‘ఎస్బీఎస్ బయోటెక్’ వ్యక్తంచేసింది. ఈ సంస్థ కీళ్ల నొప్పులకు మందుగా ‘డాక్టర్ ఆర్థో’ను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి వ్యక్తీ తన జీవనగమన గమనంలో ఎదుర్కొనే కష్టనష్టాలు సంబంధిత కుటుంబంపై ప్రభావం చూపుతాయన్న కథాగమనం.. ఎస్బీఎస్ బయోటెక్ను ఆకర్షించినట్లు కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలో సంబంధిత వ్యక్తి ఆరోగ్యాన్ని, వంటి నొప్పులను సైతం పట్టించుకోడని తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్ ఆర్థో ఉత్పత్తి బాధితులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. చిత్ర ప్రమోషన్కు సంబంధించి న్యూఢిల్లీలో జరిగిన ‘మీట్-గ్రీట్’ కార్యక్రమంలో చిత్ర యూనిట్, ఎస్బీఎస్ బయోటెక్ సిబ్బంది పాల్గొన్నారు.
‘ఆల్ ఈజ్ వెల్’కు డాక్టర్ ఆర్థో ప్రమోషన్
Published Wed, Aug 26 2015 1:20 AM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఎగ్గొట్టారు!
- పూర్తిస్థాయిలో విస్తరించిన రుతుపవనాలు
- Election Commission: ఎన్నికల వ్యయంలో తేడాలున్నాయి
- హస్తినకు చేరుకున్న సీఎం చంద్రబాబు
- డ్రోన్ల ద్వారా దోమలను కనిపెడదాం
- అగ్గే.. పిడుగు కాదు!
- కమిషన్లతోనే సర్కార్ కాలయాపన
- లైవ్ రిపోర్టింగ్లో మహిళా జర్నలిస్టుకు షాకింగ్ అనుభవం
- ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు
- ‘విశాఖ ఉక్కు’ ఆస్తుల విక్రయంపై అభ్యంతరం ఉందా?
Advertisement