విజయవాడ: క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు అయింది. మొత్తం 13మంది బుకీలను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని సింగ్ నగర్లో ఓ ఇంట్లో రహస్యంగా క్రికెట్ బెట్టింగ్ నడుస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆన్లైన్, మొబైల్ యాప్లతో ఈ ముఠా బెట్టింగ్ నిర్వహిస్తోంది. విజయవాడ కేంద్రంగా పనిచేస్తూ రాష్ట్రంలోని పలువురు ఏజెంట్లతో ఈ ముఠా సంబంధాలు పెట్టుకున్నట్లు సమాచారం. వీరినుంచి 24 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్, నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ బెట్టింగ్ వలలో ఎక్కువగా యువత చిక్కుకుంటోంది. ఇటీవలే తేజు అనే ఇంజనీరింగ్ విద్యార్ధి బెట్టింగ్లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.
13మంది బుకీల అరెస్ట్
Dec 13 2017 6:40 PM | Updated on Aug 20 2018 4:30 PM
Advertisement
Related News By Category
Related News By Tags
-
విజయవాడలో దారుణం.. డేటింగ్ పేరుతో హోటల్ రూమ్ బుక్ చేసి..
సాక్షి, విజయవాడ: మాయమాటలతో అమ్మాయిలను దోచేస్తున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సెంట్రల్ ఏసీపీ దామోదర్ మీడియాకు వెల్లడించారు. కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం విజయవాడకు ...
-
ఇన్స్టా లవ్.. బెంగుళూరుకు పయనమైన ముగ్గురు బాలికలు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): ఇంస్టాగ్రామ్లో మూడు నెలల క్రితం పరిచయమైన ఓ వ్యక్తి మాయమాటలు నమ్మి ఓ బాలిక ఇల్లు వదిలి బెంగళూరుకు పయనం కాగా.. ఆమెకు తోడుగా మరో ఇద్దరు బాలికలు వెళ్లేందుకు ప్రయత్నిం...
-
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
విజయవాడరూరల్: అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్యాయత్నం చేయగా భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మంగళవారం నున్న పోలీసు స్టేషన్ పరిధి శాంతినగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇ...
-
విజయవాడలో ఒకే ఫొటోతో ఏకంగా 658 సిమ్కార్డులు..
సాక్షి, విజయవాడ: నగరంలో సిమ్కార్డుల దందా వెలుగులోకి వచ్చింది. గుణదలలో ఒకే ఫొటోతో ఏకంగా 658 సిమ్కార్డులు జారీ కావడం కలకలం రేగుతోంది. డాట్ (డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్) ఫిర్యాదు మేరకు వి...
-
భార్యతోనే స్నేహితుడికి వలపు వల..! చివరికి..
నల్గొండ: వ్యసనాలకు బానిసలైన యువ జంట.. ఓ అమాయకుడిని మోసగించి రూ.30 లక్షలు కాజేశారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెం గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ...
Advertisement