
సాక్షి, కోయంబత్తూరు : కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 12 మంది ప్రయాణిస్తున్న వ్యాన్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులంతా కోయంబత్తూరు వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment