అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన నన్నపనేని | AP women commission chairperson nannapaneni rajakumari hospitalized | Sakshi

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన నన్నపనేని

Jun 7 2016 9:58 AM | Updated on Aug 18 2018 8:54 PM

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన నన్నపనేని - Sakshi

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన నన్నపనేని

టీడీపీ సీనియర్ నాయకురాలు, మహిళా కమిషన్ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.

గుంటూరు: టీడీపీ సీనియర్ నాయకురాలు, మహిళా కమిషన్ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. హోంమంత్రి చినరాజప్ప మంగళవారం ఆమెను పరామర్శించారు. ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నన్నపనేని త్వరగా కోలుకోవాలని చినరాజప్ప ఆకాంక్షించారు. కాగా శ్వాసకు సంబంధించిన సమస్యతో నన్నపనేని బాధపడుతున్నారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement