
రెండు బియ్యం లారీల పట్టివేత
చిలమత్తూరు మండలం కొడికొండ సమీపంలోని జిలాచర్ల క్రాస్లో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను వాణిజ్య పన్నుల శాఖ స్పెషల్ ఏసీటీ ఓ బేబీ నందా మంగళవారం తెల్లవారుజామున పట్టుకున్నారు.
Published Wed, Aug 10 2016 12:58 AM | Last Updated on Sat, Aug 25 2018 6:13 PM
రెండు బియ్యం లారీల పట్టివేత
చిలమత్తూరు మండలం కొడికొండ సమీపంలోని జిలాచర్ల క్రాస్లో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను వాణిజ్య పన్నుల శాఖ స్పెషల్ ఏసీటీ ఓ బేబీ నందా మంగళవారం తెల్లవారుజామున పట్టుకున్నారు.