చిరుత దాడి: ఆవులు మృతి | Cows died due to leopard attack | Sakshi
Sakshi News home page

చిరుత దాడి: ఆవులు మృతి

Published Thu, Sep 3 2015 9:50 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM

కల్యాణదుర్గం మండలం పాల్వాయి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చిరుతలు ... భీమన్న అనే రైతుకు చెందిన రెండు ఆవులపై దాడి చేశాయి.

అనంతపురం : కల్యాణదుర్గం మండలం పాల్వాయి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చిరుతలు ... భీమన్న అనే రైతుకు చెందిన రెండు ఆవులపై దాడి చేశాయి. ఈ దాడిల్లో రెండు ఆవులు చనిపోయాయి. దాంతో భీమన్న గురువారం ఉదయం గ్రామస్తులు, అటవీశాఖా అధికారులకు తెలిపారు. అయితే చిరుతల సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement