తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | devotees crowd less in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Published Tue, Jan 12 2016 7:37 AM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల: చిత్తురు జిల్లా తిరుమలలో శ్రీవారి ఆలయానికి మంగళవారం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. సర్వదర్శనం, కాలినడకన వచ్చిన భక్తులకు కేవలం రెండు గంటల్లోనే దర్శనం లభిస్తోంది. రెండు కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. మరోవైపు తిరుమలలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement