‘రైస్‌మిల్లర్స్‌’ జిల్లా ఉపాధ్యక్షునిగా లక్ష్మీనారాయణ | district vice chairman rice millers association | Sakshi

‘రైస్‌మిల్లర్స్‌’ జిల్లా ఉపాధ్యక్షునిగా లక్ష్మీనారాయణ

Sep 3 2016 10:44 PM | Updated on Sep 4 2017 12:09 PM

‘రైస్‌మిల్లర్స్‌’ జిల్లా ఉపాధ్యక్షునిగా లక్ష్మీనారాయణ

‘రైస్‌మిల్లర్స్‌’ జిల్లా ఉపాధ్యక్షునిగా లక్ష్మీనారాయణ

జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షునిగా భీమనపల్లికి చెందిన దేశంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ మరోమారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన కార్యవర్గ ఎన్నికలో వీరభద్ర రైస్‌మిల్‌ అధినేత లక్ష్మీనారాయణను మరోసారి ఈ పదవి వరించింది. లక్ష్మీనారాయణ స్థానిక జెడ్‌పీటీసీ సభ్యునిగా కూడా ఉన్నారు.

ఉప్పలగుప్తం :
జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షునిగా భీమనపల్లికి చెందిన దేశంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ మరోమారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన కార్యవర్గ ఎన్నికలో వీరభద్ర రైస్‌మిల్‌ అధినేత లక్ష్మీనారాయణను మరోసారి ఈ పదవి వరించింది. లక్ష్మీనారాయణ స్థానిక జెడ్‌పీటీసీ సభ్యునిగా కూడా ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement