మావుళ్లమ్మ నిత్యాన్నదాన పథకానికి విరాళం | donation to mavullamma nityannadana padhakam | Sakshi
Sakshi News home page

మావుళ్లమ్మ నిత్యాన్నదాన పథకానికి విరాళం

Published Mon, Aug 29 2016 10:53 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

మావుళ్లమ్మ నిత్యాన్నదాన పథకానికి విరాళం

మావుళ్లమ్మ నిత్యాన్నదాన పథకానికి విరాళం

భీమవరం : భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మవారి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి  హైదరాబాద్‌ నగరానికి చెందిన ప్రసాద్‌ అండ్‌ కంపెనీ ప్రై వేట్‌ లిమిటెట్‌ ఆధ్వర్యంలో సోమవారం రూ.1,01,116ను విరాళంగా అందజేశారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ కార్మూరి సత్యనారాయణమూర్తికి ఈ మొత్తం చెక్కు అందించారు. ధర్మకర్తల మండలి సభ్యులు అడ్డగర్ల ప్రభాకరగాంధీ, శిరిగినీడి చంద్రశేఖర్, దేవరపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement