రైల్వేస్టేషన్‌లో దుర్గమ్మ ప్రసాదం రెడీ | durgamma prasadm ready at railway station | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్‌లో దుర్గమ్మ ప్రసాదం రెడీ

Oct 5 2016 11:34 PM | Updated on Sep 4 2017 4:17 PM

రైల్వేస్టేషన్‌లో దుర్గమ్మ ప్రసాదం రెడీ

రైల్వేస్టేషన్‌లో దుర్గమ్మ ప్రసాదం రెడీ

దుర్గగుడి అధికారులు రైల్వేస్టేçÙన్‌లో ఏర్పాటు చేసిన కౌంటర్‌లో ప్రసాదాలను బుధవారం నుంచి విక్రయిస్తున్నారు. ఈ కౌంటర్‌లో ఆదివారం నుంచి ప్రసాదం అందుబాటులో లేదు. ఈ విషయాన్ని బుధవారం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది.

విజయవాడ (రైల్వేస్టేçÙన్‌) : 
దుర్గగుడి అధికారులు రైల్వేస్టేçÙన్‌లో ఏర్పాటు చేసిన కౌంటర్‌లో ప్రసాదాలను బుధవారం నుంచి విక్రయిస్తున్నారు. ఈ కౌంటర్‌లో ఆదివారం నుంచి ప్రసాదం అందుబాటులో లేదు. ఈ విషయాన్ని బుధవారం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై దుర్గగుడి అధికారులు స్పందించారు. రైల్వేస్టేçÙన్‌లోని కౌంటర్‌కు ప్రసాదాలను పంపారు. ఈ మేరకు మధ్యాహ్నం నుంచి భక్తులకు ప్రసాదం విక్రయిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు 24 గంటలు ప్రసాదం విక్రయిస్తామని సిబ్బంది తెలిపారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement