
ప్రశాంతంగా ఎంసెట్– 3
నల్లగొండ టూటౌన్: జిల్లా కేంద్రంలోని ఐదు సెంటర్లలో ఆదివారం జరిగిన మెడిసిన్, డెంటల్ ఎంసెట్ – 3 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 2160 మంది విద్యార్థులకు గాను 1427 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
Published Sun, Sep 11 2016 8:37 PM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM
ప్రశాంతంగా ఎంసెట్– 3
నల్లగొండ టూటౌన్: జిల్లా కేంద్రంలోని ఐదు సెంటర్లలో ఆదివారం జరిగిన మెడిసిన్, డెంటల్ ఎంసెట్ – 3 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 2160 మంది విద్యార్థులకు గాను 1427 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.