గుంటూరు ఆస్పత్రిలో మరో దారుణం | girl died at government hospital while cm is in meeting with officials | Sakshi
Sakshi News home page

గుంటూరు ఆస్పత్రిలో మరో దారుణం

Published Fri, Oct 2 2015 10:08 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

గుంటూరు ఆస్పత్రిలో మరో దారుణం - Sakshi

గుంటూరు ఆస్పత్రిలో మరో దారుణం

గుంటూరు : గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మరో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగానే ఓ బాలిక మృతిచెందింది. అయితే, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని ఆ బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రి వద్ద తమకు న్యాయం చేయాలంటూ బాలిక మృతదేహంతో బంధువులు ఆందోళన చేస్తున్నారు. గత నెల ఎలుకలు కొరకడంతో ఓ పసివాడు మృతిచెందిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement