
కర్నూలు వ్యాఖ్యాతకు గవర్నర్ ప్రశంస
విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి గణతంత్ర వేడుకల్లో కర్నూలుకు చెందిన వ్యాఖ్యాత ఇనాయతుల్లాను రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడు ప్రశంసించారు.
Published Fri, Jan 27 2017 11:11 PM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM
కర్నూలు వ్యాఖ్యాతకు గవర్నర్ ప్రశంస
విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి గణతంత్ర వేడుకల్లో కర్నూలుకు చెందిన వ్యాఖ్యాత ఇనాయతుల్లాను రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడు ప్రశంసించారు.