మద్యం మత్తులో భార్యను చంపిన భర్త | Husband kills wife under the influence of alcohol | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో భార్యను చంపిన భర్త

Feb 14 2017 11:50 PM | Updated on Sep 5 2017 3:43 AM

కాశినాయన మండలం చెన్నవరం గ్రామం గట్టుమీదకాలనీకి చెందిన దూదేకుల రంతు తన భార్య కాశమ్మ (40)ను మంగళవారం రాత్రి మద్యం మత్తులో కొట్టి చంపినట్లు ఆమె బంధువులు తెలిపారు.

కాశినాయన : కాశినాయన మండలం చెన్నవరం గ్రామం గట్టుమీదకాలనీకి చెందిన దూదేకుల రంతు తన భార్య కాశమ్మ (40)ను మంగళవారం రాత్రి మద్యం మత్తులో కొట్టి చంపినట్లు ఆమె బంధువులు తెలిపారు. భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుండేవారని, ఈ నేపథ్యంలో మద్యం మత్తులో భార్యను కర్రతో కొట్టి చంపాడన్నారు. బి. కోడూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement