
మోదీ కోసం ముస్తాబు
ప్రధాని మోడీ సభకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ముస్తాబవుతోంది.
సాక్షి,హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 7న నగరానికి రానున్న సందర్భంగా బీజేపీ శ్రేణులు, అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ నేపధ్యంలో గురువారం ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగసభ ఏర్పాట్లను కిషన్రెడ్డి తదితరులు పరిశీలించారు.