కుక్కల దాడిలో మూగజీవాల మృత్యువాత | in dogs bite sheeps death | Sakshi
Sakshi News home page

కుక్కల దాడిలో మూగజీవాల మృత్యువాత

Sep 30 2016 12:29 AM | Updated on Sep 29 2018 4:26 PM

కుక్కల దాడిలో మూగజీవాల మృత్యువాత - Sakshi

కుక్కల దాడిలో మూగజీవాల మృత్యువాత

కుక్కులదాడిలో ఏడు మూగజీవాలు మృతిచెందాయి

డిండి :
కుక్కులదాడిలో ఏడు మూగజీవాలు మృతిచెందాయి. ఈ ఘటన మండల పరిధిలోని యర్రగుంట్లపల్లిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని యర్రగుంట్లపల్లి గ్రామానికి చెందిన ముచ్చర్ల రాములుకు చెందిన ఆరు గొర్రెలు, మేక దొడ్డిలో ఉండగా ఒక్కసారిగా కుక్కలు దాడి చేయడంతో గాయపడి మృతిచెందాయి. వాటి విలువ సుమారు రూ. 50 వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు.  ప్రభుత్వం ఆర్థికసాయం చేసి బాధితుడిని ఆదుకోవాలని  టీఆర్‌ఎస్‌ మండల నాయకులు మల్‌రెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement