విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి | lease Farmer killed by an electric shock | Sakshi

విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి

Jun 30 2016 4:49 PM | Updated on Sep 5 2018 2:26 PM

రంగారెడ్డి జిల్లా యాలల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన కౌలు రైతు కొత్త రాములు(35) విద్యుదాఘాతంతో గురువారం సాయంత్రం మృతిచెందాడు.

రంగారెడ్డి జిల్లా యాలల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన కౌలు రైతు కొత్త రాములు(35) విద్యుదాఘాతంతో గురువారం సాయంత్రం మృతిచెందాడు. పొలానికి నీళ్లు పెట్టేందుకు మోటారు ఆన్ చేయగా కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. మృతునికి బార్య మునెమ్మ, కుమార్తె శ్వేత ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement