బోల్తాకొట్టిన లగ్జరీ బస్సు | luxury bus to turned in kurnool | Sakshi
Sakshi News home page

బోల్తాకొట్టిన లగ్జరీ బస్సు

Published Sun, Oct 4 2015 8:44 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 AM

luxury bus to turned in kurnool

అవుకు(కర్నూలు): వేగంగా వెళ్తున్న లగ్జరీ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ సంఘటన కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్ సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది.

విజయవాడ నుంచి హిందూపురం వెళ్తున్న లగ్జరీ బస్సు రిజర్వాయర్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. బస్సు రోడ్డుపక్కన ఉన్న గుంటలో పడిపోవడంతో.. బస్సులో ఉన్న 34 మంది ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement