
ఆలయం వెలుపల నమత్రా శిరోద్కర్, గౌతమ్కృష్ణ, సితార
సినీహీరో మహేష్బాబు సతీమణి నమత్రా శిరోద్కర్, కుమారుడు గౌతమ్కృష్ణ , కుమార్తె సితార బుధవారం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తొలుత ఆమె శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.
Published Wed, Sep 21 2016 6:26 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
ఆలయం వెలుపల నమత్రా శిరోద్కర్, గౌతమ్కృష్ణ, సితార
సినీహీరో మహేష్బాబు సతీమణి నమత్రా శిరోద్కర్, కుమారుడు గౌతమ్కృష్ణ , కుమార్తె సితార బుధవారం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తొలుత ఆమె శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.