మహబూబాబాద్ మండలం పర్వతగిరి జిల్లా పరిషత్ హైస్కూల్ పీఈటీ ప్రేమ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు డీఈవో రాజీవ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పర్వతగిరి హైస్కూల్ పీఈటీ పై వేటు
Jul 29 2016 10:15 PM | Updated on Sep 4 2017 6:57 AM
విద్యారణ్యపురి : మహబూబాబాద్ మండలం పర్వతగిరి జిల్లా పరిషత్ హైస్కూల్ పీఈటీ ప్రేమ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు డీఈవో రాజీవ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్కూల్లో హెచ్ఎం సుభాష్, పీఈటీ ప్రేమ్కుమార్ నడు మ కొంత కాలంగా వివాదం నడుస్తుండగా డిప్యూటీ డీఈఓతో విచారణ జరిపించారు. ఈ మేరకు పీఈటీ ప్రేమ్కుమార్ను సస్పెన్షన్ చేసినట్లు డీఈవో తెలిపారు. ఇదిలా ఉండగా హెచ్ఎం సుభాష్ను గురువారం సస్పెం డ్ చేసిన విషయం విదితమే.
Advertisement
Advertisement