అశ్వారావుపేట మండలం కేమీలాయిడ్స్ ఫ్యాక్టరీ సమీపలలో పేకాటస్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. పేకాటాడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసి 4 బైక్లు, రూ.25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
Published Sun, Jun 5 2016 12:16 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement
Advertisement