మహబూబ్నగర్ విద్యావిభాగం: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు వారంలో మూడు రోజులు గుడ్లు ఇచ్చే విధానం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మిబాయి మంగళవారం తెలిపారు.
వారంలో మూడు రోజులు గుడ్లు ఇవ్వాలి
Aug 31 2016 12:20 AM | Updated on Sep 4 2017 11:35 AM
మహబూబ్నగర్ విద్యావిభాగం: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు వారంలో మూడు రోజులు గుడ్లు ఇచ్చే విధానం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మిబాయి మంగళవారం ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, మోడల్, ఎయిడెడ్ స్కూళ్లలో సోమ, బుధ, శుక్రవారాల్లో విద్యార్థులకు గుడ్లు ఇచ్చేవిధంగా డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు చర్యలు
Advertisement
Advertisement