అమరావతి (గుంటూరు): గుంటూరు జిల్లా అమరావతి పట్టణంలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీల లెక్కింపు నిర్వహించారు. దేవాదాయ సహాయ కమిషనర్ కేబీ శ్రీనివాసరావు సమక్షంలో తెనాలికి చెందిన భక్త సమాజం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహ ణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హుండీల ఆదాయం రూ.42 49,606 వచ్చినట్లు తెలిపారు. స్వామివారి దర్శనం టికెట్ల ద్వారా రూ.96 లక్షల 22 వేలు, అన్నదానానికి రూ.2 లక్షల 34,509 వచ్చినట్లు వెల్లడించారు. మొత్తం రూ.1,47,23,526 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. నగదును స్థానిక బ్యాంక్లలోని దేవాలయ ఖాతాకు జమ చేస్తున్నామన్నారు. లడ్డూప్రసాదాన్ని సుమారు రూ.40 లక్షలకు విక్రయించినట్లు తెలిపారు.
అమరేశ్వరుని పుష్కర ఆదాయం రూ.1.47 కోట్లు
Published Fri, Aug 26 2016 11:30 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- బాల్టిమోర్ బ్రిడ్జి ఘటన.. నౌకలోని 8 మంది సిబ్బంది భారత్కు
- మేడ్చల్: జ్యువెలరీ షాపులో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
- రైతు ప్రభుత్వం అనడానికి సిగ్గులేదా రేవంత్?: ఎర్రబెల్లి ఫైర్
- Ind vs Ban: అతడిపై వేటు.. సంజూకు ఛాన్స్!
- వయనాడ్ బరిలో ప్రియాంక.. పోటీ సరికాదన్న సీపీఐ నారాయణ
- వయనాడ్ బరిలో ప్రియాంక.. పోటీ సరికాదన్న సీపీఐ నారాయణ
- పేపర్ లీక్ అయినా నీట్ పరీక్ష రద్దు చేయరా?
- టీమిండియాకు శుభవార్త.. స్టార్ పేసర్ వచ్చేస్తున్నాడు!
- దక్షిణ చైనాలో భారీ వరదలు.. 47 మంది మృతి
- ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కోసం డెల్ ఉద్యోగులు చేస్తున్న రిస్క్ ఏంటి?
Advertisement