
సాయిరామకృష్ణకు రాష్ట్రపతి పురస్కారం
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన తోటకూర సాయిరామకృష్ణ సోమవారం దిల్లీలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ చేతుల మీదుగా అవార్డును తీసుకున్నారు.
Published Tue, Sep 6 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
సాయిరామకృష్ణకు రాష్ట్రపతి పురస్కారం
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన తోటకూర సాయిరామకృష్ణ సోమవారం దిల్లీలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ చేతుల మీదుగా అవార్డును తీసుకున్నారు.