సిరివెల్ల మండలం కోటపాడులో గురువారం విషాదం చోటుచేసుకుంది.
సిరివెల్ల మండలం కోటపాడులో గురువారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మురళి(21) అనే యువకుడు ప్రమాదవశాత్తూ కరెంటు షాక్కు గురై మరణించాడు. ఇనుపకడ్డీలు మోసుకుంటూ వెళ్తుండగా పైన ఉన్న 11కేవీ వైర్లకు తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.