వాహనం ఢీకొని వ్యక్తి మృతి | The person killed in road accident | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని వ్యక్తి మృతి

May 29 2016 10:23 AM | Updated on Aug 30 2018 4:07 PM

కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం కోనాయిపల్లి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది.

కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం కోనాయిపల్లి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డి నడుచుకుంటూ వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన ప్రతాప్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement