బొల్లాపల్లిలో రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి | Three killed in road accident | Sakshi
Sakshi News home page

బొల్లాపల్లిలో రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

Published Tue, Aug 2 2016 6:00 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Three killed in road accident

బొల్లాపల్లి మండల మేళ్లవాగు వద్ద వినుకొండ-కారంపూడి ప్రధాన రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ఆయిల్ ట్యాంక ర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా..మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఆయిల్ ట్యాంకర్ అదే వేగంలో ఓ చెట్టును ఢీకొట్టడంతో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కారంపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement