జీపు బోల్తా : ముగ్గురు మృతి | three killed in road accident in Gangaraju Madugula | Sakshi
Sakshi News home page

జీపు బోల్తా : ముగ్గురు మృతి

Published Wed, Aug 17 2016 12:14 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

three killed in road accident in Gangaraju Madugula

విశాఖపట్నం: జి.మాడుగుల మండలం వంజరి ఘాట్ రోడ్డులో బుధవారం జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చింతపల్లి నుంచి పాడేరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement