రైలు కిందపడి వ్యక్తి మృతి | train accidant | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి వ్యక్తి మృతి

Published Tue, Sep 20 2016 9:57 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

train accidant

పాలకొల్లు సెంట్రల్‌ : పాలకొల్లు రైల్వే స్టేషన్‌ సమీపంలో పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎసై ్స జి ప్రభాకర్రావు తెలిపారు. మంగళవారం ఉదయం గుంటూరు పాస్ట్‌ ప్యాసింజర్‌ వెళ్లే సమయంలో జరిగి ఉంటుందని స్థానికులు తెలిపారన్నారు. సుమారు 33 సంవత్సరాలు వయస్సు కలిగి ఉంటాడన్నారు. రైల్వే క్రాసింగ్‌ గేటు నుండి నరసాపురం వెళ్లే వైపు ఈ సంఘటన జరిగిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై ్స తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement