రికార్డు సృష్టించాం: చంద్రబాబు | we created record by finishing pattiseema says chandra babu naidu | Sakshi
Sakshi News home page

రికార్డు సృష్టించాం: చంద్రబాబు

Published Wed, Sep 30 2015 3:46 PM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM

రికార్డు సృష్టించాం: చంద్రబాబు - Sakshi

రికార్డు సృష్టించాం: చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సహకరించకపోయినా రైతులకు రుణమాఫీ చేశామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు.

అనంతపురం: కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సహకరించకపోయినా రైతులకు రుణమాఫీ చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. 5 నెలల 20 రోజుల్లో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి రికార్డు సృష్టించామని చెప్పారు. పట్టి సీమ నుంచి 100 టీఎంసీలు హంద్రీనీవా, గాలేరు-నగరి, పోతిరెడ్డిపాడులకు తరలిస్తామన్నారు.

రైతులు ధైర్యంగా ఉండాలి, ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. రాజధానిపూజకు అక్టోబర్22న ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతారన్నారు. అనంతపురంలో రూ. 500 కోట్లతో బీఈఎల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement