ఎన్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు మృతి | Women Maoist killed in encounter | Sakshi

ఎన్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు మృతి

Jun 13 2016 4:54 PM | Updated on Sep 4 2017 2:23 AM

సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా మావోయిస్టు చనిపోయింది.

సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా మావోయిస్టు చనిపోయింది. కుంట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోర్ఖ అట వీప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. అదేసమయంలో వారికి మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగాజరిగిన ఎదురుకాల్పుల్లో మడకం హిడ్మె అనే మావోయిస్టు చనిపోగా మిగతా వారు పరారయ్యారు. మృతురాలి వద్ద ఉన్న బర్మార్ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement