అనంతపురం జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన ఖరారు | Ys jagan mohan reddy tour declared in Anatapuram district | Sakshi
Sakshi News home page

అనంతపురం జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన ఖరారు

Jan 4 2016 7:11 PM | Updated on Jul 25 2018 4:09 PM

అనంతపురం జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన ఖరారు - Sakshi

అనంతపురం జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన ఖరారు

అనంతపురం జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పర్యటన ఖరారయింది.

అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పర్యటన సోమవారం ఖరారు అయింది. ఈ నెల 6 నుంచి నాలుగో విడత రైతు భరోసాయాత్ర ప్రారంభం కానున్నట్టు వైఎస్ఆర్‌సీపీ నేతలు శంకర్‌ నారాయణ, గుర్నాథ్‌ రెడ్డి పేర్కొన్నారు. ధర్మవరం, రాప్తాడు, కదిరి నియోజకవర్గాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటిస్తారని వారు వెల్లడించారు.

ఈ పర్యటనలో భాగంగా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు, చేనేత, కార్మిక కుటుంబాలను వైఎస్‌ జగన్‌ పరామర్శిస్తారని వైఎస్సార్‌సీపీ నేతలు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement