హైదరాబాద్: అనంతపురం జిల్లాలో రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. ఈ జిల్లాలో ఇది నాలుగో విడత రైతు భరోసా యాత్ర.
ఇందులో భాగంగా వైఎస్ జగన్ ధర్మవరం, రాప్తాడు, కదిరి నియోజక వర్గాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అప్పులబాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల, చేనేత కార్మికుల కుటుంబాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తారని వైఎస్ఆర్ సీపీ నేతలు తలశిల రఘురాం, శంకర్ నారాయణ తెలిపారు.
రేపటి నుంచి 'అనంత'లో వైఎస్ జగన్ భరోసా యాత్ర
Published Tue, Jan 5 2016 9:36 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement