ఉప్పల్ : ఉప్పల్ క్రికెట్ స్టేడియంకు జీహెచ్ఎంసీ అధికారులు పన్ను నోటీసు జారీచేశారు. రూ.14.5 కోట్ల రూపాయల మేర ఆస్తి పన్ను ఆస్తి పన్ను బకాయి ఉండడంతో ఈ మేరకు డిమాండ్ నోటీస్ను ఉప్పల్ సర్కిల్ అధికారులు క్రికెట్ స్టేడియం అధికారులకు శుక్రవారం అందజేశారు.పన్ను చెల్లింపుపై గతంలోనే నోటీసులు జారీ చేసినా సరైన స్పందన లేదని అధికారులు తెలిపారు. వివరణ ఇచ్చేందుకు స్టేడియం అధికారులు ఒకరోజు గడువు కోరడంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఉప్పల్ స్టేడియానికి నోటీస్
Published Fri, Mar 18 2016 2:19 PM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- అనంత్ - రాధిక పెళ్లి సందడి : మరోసారి మెస్మరైజ్ చేసిన రాధిక
- పిల్లలమర్రికి పూర్వవైభవం
- బీజేపీలోకి రావాలంటే..రాజీనామా చేయాల్సిందే
- మైండ్గేమ్తో నాడు బాబు.. నేడు రేవంత్ మాయ
- ఇకపై అద్భుతమైన రాబడులు కష్టమే!
- వచ్చే మార్చిలోగా 6 ప్రాజెక్టులు రెడీ
- అన్ని మతవిశ్వాసాలను గౌరవిస్తాం
- క్రికెట్ గ్రౌండ్స్.. ఫర్ రెంట్!.. అద్దె కట్టు.. బ్యాట్ పట్టు..
- డ్రైవింగ్.. ట్రాక్లో పడేలా
- చదువులకు రాజకీయ చెద
Advertisement