'రెండు ప్రభుత్వాలు పోటీ పడి తప్పు చేస్తున్నాయి' | G Kishan reddy takes on chandrababu and kcr | Sakshi
Sakshi News home page

'రెండు ప్రభుత్వాలు పోటీ పడి తప్పు చేస్తున్నాయి'

Jun 20 2015 2:17 PM | Updated on Mar 29 2019 5:32 PM

'రెండు ప్రభుత్వాలు పోటీ పడి తప్పు చేస్తున్నాయి' - Sakshi

'రెండు ప్రభుత్వాలు పోటీ పడి తప్పు చేస్తున్నాయి'

రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి తప్పు చేస్తున్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి తప్పు చేస్తున్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో కిషన్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... రాజకీయ స్వార్థం కోసమే ఇరు రాష్ట్రాల నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సంయమనంతో వ్యవహరిస్తోందని చెప్పారు. సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను వేధిస్తున్నా... పోలీసులు ప్రేక్షక ప్రాత వహిస్తున్నారని కిషన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement