రాష్ట్ర కార్యక్రమంగా గాంధీ జయంతి | gandhi jayanti should be as state program day | Sakshi
Sakshi News home page

రాష్ట్ర కార్యక్రమంగా గాంధీ జయంతి

Published Tue, Sep 23 2014 3:07 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

gandhi jayanti should be as state program day

సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జయంతి వేడుకలను రాష్ట్ర కార్యక్రమం(స్టేట్ ఫంక్షన్)గా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్సవాలకు అయ్యే వ్యయాన్ని ఆయా ప్రభుత్వ విభాగాల బడ్జెట్ నుంచి సర్దుబాటు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement