ఎల్బీనగర్ లో గంజాయి స్వాధీనం
Published Wed, Jul 19 2017 12:14 PM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM
హైదరాబాద్: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోలులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. బైక్ పై గంజాయి తీసుకెళ్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి వద్ద నుంచి 3 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను స్టేషన్కు తరలించారు.
Advertisement
Advertisement