జ్యువెలరీ షాపు యజమాని మృతి | jewellery shop owner died at hyderabad | Sakshi

జ్యువెలరీ షాపు యజమాని మృతి

Oct 25 2015 6:41 PM | Updated on Sep 28 2018 3:41 PM

దోపిడీ దొంగల దాడిలో గాయపడిన జ్యువెలరీ షాపు యజమాని మోహన్ ఆదివారం మృతిచెందాడు. ఈ నెల 2న దొంగలు మోహన్ నోట్లో యాసిడ్ పోసి అతని వద్ద నుంచి 10 తులాల బంగారు ఆభరణాన్ని ఎత్తుకెళ్లారు.

హైదరాబాద్: దోపిడీ దొంగల దాడిలో గాయపడిన జ్యువెలరీ షాపు యజమాని మోహన్ ఆదివారం మృతిచెందాడు. ఈ నెల 2న దొంగలు మోహన్ నోట్లో యాసిడ్ పోసి అతని వద్ద నుంచి 10 తులాల బంగారు ఆభరణాన్ని ఎత్తుకెళ్లారు.

నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. గాయపడిన మోహన్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement