తిరుపతి మున్సిపల్ గ్రౌండ్‌లో మహానాడు | Mahanadu in Tirupati Municipal Ground | Sakshi
Sakshi News home page

తిరుపతి మున్సిపల్ గ్రౌండ్‌లో మహానాడు

May 10 2016 1:57 AM | Updated on Oct 8 2018 5:28 PM

తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల సభ ‘మహానాడు’ తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్‌లో జరుగుతుందని పార్టీ జాతీయ కార్యాలయ సమన్వయ కార్యదర్శి, ఎమ్మెల్సీ టీడీ జనార్దనరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల సభ ‘మహానాడు’ తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్‌లో జరుగుతుందని పార్టీ జాతీయ కార్యాలయ సమన్వయ కార్యదర్శి, ఎమ్మెల్సీ టీడీ జనార్దనరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు మహానాడు జరగనుంది. తిరుపతిలో మహానాడు నిర్వహించాలని ఈనెల 2న జరిగిన పార్టీ సమన్వయ కమిటీ, మంత్రివర్గ సమావే శాల్లో నిర్ణయించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement