'సింగరేణి అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలి' | Mallu Bhatti Vikramarka Demands CBI Enquiry on Singareni corruption | Sakshi
Sakshi News home page

'సింగరేణి అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలి'

Published Thu, Sep 1 2016 2:09 PM | Last Updated on Mon, Oct 8 2018 9:21 PM

సింగరేణి అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

హైదరాబాద్ : సింగరేణి అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లో సింగరేణి అవినీతిపై ప్రశ్నించిన కార్మికులపై టీఆర్ఎస్, టీజీబీకేఎస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలో డిపెండెంట్ కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement