కార్మికుల హక్కులను కాలరాస్తే.. ఖబడ్దార్: ఉత్తమ్ | May day celebrations at Gandhi Bhavan | Sakshi
Sakshi News home page

కార్మికుల హక్కులను కాలరాస్తే.. ఖబడ్దార్: ఉత్తమ్

Published Sun, May 1 2016 11:32 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

May day celebrations at Gandhi Bhavan

హైదరాబాద్ : కార్మికుల హక్కులను కాలరాస్తే ఖబడ్దార్ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హెచ్చరించారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్లు కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. గాంధీ భవన్‌లో ఆదివారం ఘనంగా మే డే వేడుకలు జరిగాయి. ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘం జెండాను ఉత్తమ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కార్మికుల హక్కుల సాధన కోసం వారికి అండగా ఉంటామని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement