వ్యక్తి అనుమానాస్పద మృతి | person suspicious death occured in hyderabad | Sakshi
Sakshi News home page

వ్యక్తి అనుమానాస్పద మృతి

Jan 31 2015 12:26 PM | Updated on Mar 22 2019 1:41 PM

ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.

ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన నగరంలోని కుత్బుల్లాపూర్లో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. శ్రీను(42) అనే వ్యక్తి పెయింటర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కుత్బుల్లాపూర్‌లోని శ్రీవెంకటేశ్వర వైన్స్ పక్కన ఉన్న సెల్లార్‌లో శ్రీను మృతదేహం ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement