అమరులైన పోలీసులకు ప్రధాని మోదీ నివాళి | pm modi return to delhi from hyderabad | Sakshi

అమరులైన పోలీసులకు ప్రధాని మోదీ నివాళి

Nov 26 2016 6:51 PM | Updated on Aug 15 2018 6:32 PM

అమరులైన పోలీసులకు ప్రధాని మోదీ నివాళి - Sakshi

అమరులైన పోలీసులకు ప్రధాని మోదీ నివాళి

జాతీయ పోలీస్ అకాడమీలో ప్రధాని మోదీ శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

హైదరాబాద్ :  రెండు రోజుల పర్యటనలో భాగంగా  ప్రధాని మోదీ రాజేంద్రనగర్లోని జాతీయ పోలీస్ అకాడమీలో శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద నివాళులర్పించారు.


అనంతరం ప్రధాని మోదీ అకాడమీ ఆవరణలో మొక్కను నాటారు. విధి నిర్వహణలో మృతి చెందిన ఐపీఎస్ అధికారుల స్మృతి వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించి..వారి సేవలను ఆయన కొనియాడారు. ఇండియన్ పోలీస్ మొబైల్ యాప్(ఇండియన్ పోలీసు ఎట్ యువర్ కాల్)ను ప్రధాని ఆవిష్కరించారు. అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల సదస్సులో మోదీ పాల్గొని ఐబీ ఆఫీసర్లకు పోలీసు మెడల్స్ అందజేశారు.







Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement