రిక్షా కార్మికుడి అదృశ్యం | raiksha driver missing in hyderabad | Sakshi
Sakshi News home page

రిక్షా కార్మికుడి అదృశ్యం

Published Sun, Jun 14 2015 6:40 PM | Last Updated on Sun, Sep 3 2017 3:45 AM

raiksha driver missing in hyderabad

శంషాబాద్ (రంగారెడ్డి): ఓ రిక్షా కార్మికుడు అదృశ్యమైన సంఘటన ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. మండల కేంద్రంలో వీకర్‌ సెక్షన్ కాలనీలో నివాసముండే మంగారి జంగయ్య (35) శంషాబాద్ మార్కెట్‌లో రిక్షా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 12న ఉదయం మార్కెట్‌కు బయలుదేరిన అతడు ఎంతకి తిరిగి రాకపోవడంతో అన్ని చోట్లా వెతికారు. ఆచూకి లభించకపోవడంతో ఆదివారం జంగయ్య భార్య శారద ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement