సింగపూర్కు చెందిన సిల్క్ ఎయిర్లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో నిలిపివేశారు.
సింగపూర్కు చెందిన సిల్క్ ఎయిర్లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఎంఐ 472 నెంబరు గల ఈ విమానం హైదరాబాద్ నుంచి సింగపూర్ బయల్దేరి వెళ్లాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
దీంతో ఆ విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో నిలిపివేశారు. ఇది తిరిగి ఈరోజు రాత్రి 9 గంటల తర్వాత బయల్దేరుతుందని అధికారులు చెబుతున్నారు.