హైదరాబాద్: హైదరాబాద్లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకులు శనివారం ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఉగాది వేడుకల్లో భాగంగా మారేపల్లి రామచంద్రశాస్త్రి పంచాగ శ్రవణం చేయనున్నారు.