రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | women dies in road accident | Sakshi

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Mar 15 2016 11:19 AM | Updated on Aug 30 2018 4:07 PM

నగరంలోని కూకట్‌పల్లి పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.

హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లి పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరణించిన మహిళ వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement